Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుండి మద్యం దుకాణాలు బంద్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:53 IST)
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్నది గత 15 రోజులుగా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల స్థానంలోని 34 నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 
రేపటి నుండి నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఈనెల13న రెండవ శనివారం 14వ తేదీన ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినాలు కాగా, బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 15,16 తేదీల్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపుమేరకు మధిరలో బ్యాంకు సిబ్బంది బంద్ పాటిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments