Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు

Webdunia
గురువారం, 22 జులై 2021 (13:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో యాదాద్రి ఒకరి. ఈ ఆలయ పునర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
 
కాగా ఇటీవల యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ నిర్మాణ పనులను అధికారులు పకడ్బందీగా నిర్వహించకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments