Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాల్ దర్వాజా బోనాల జాతరః పట్టువస్త్రాలు సమర్పించనున్న తలసాని

Webdunia
శనివారం, 15 జులై 2023 (16:41 IST)
లాల్ దర్వాజా బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా సర్కారు తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 
 
ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించడం జరిగింది. ఇక ఈ వచ్చే ఆదివారం లాల్ దర్వాజాలో బోనాల జాతరతో  ఈ పండుగ ముగియనుంది.
 
లాల్ దర్వాజ బోనాలు నిజాంల కాలంలోనే సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 115 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments