Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయిందా.. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లా?: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:01 IST)
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి బ్రిడ్జి విరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లలా మాట్లాడతారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఇద్దరు నాయకులు వంతెన విస్తరణ జాయింట్‌లను చూపుతున్నారని, వంతెన కూలిపోతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ రెడ్డితో కలిసి సందర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతల ఆరోపణపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు వెచ్చించినప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు వరం అని, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు శాపమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments