Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయిందా.. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లా?: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:01 IST)
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి బ్రిడ్జి విరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లలా మాట్లాడతారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఇద్దరు నాయకులు వంతెన విస్తరణ జాయింట్‌లను చూపుతున్నారని, వంతెన కూలిపోతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ రెడ్డితో కలిసి సందర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతల ఆరోపణపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు వెచ్చించినప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు వరం అని, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు శాపమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments