Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా తెదేపా... కేటీఆర్ సెటైర్లు

పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగ

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:55 IST)
పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో   ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగాణ భవన్ వేదికగా మరో సైటర్ పేల్చారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది ఢిల్లీకి పోతది... టీడీపీకి ఓటు వేస్తే అమరావతికి పోతది. కోదండరాంకు ఓటు వేస్తే ఎటు పోతాదో తెల్వదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో తెలంగాణ భవన్ కార్యకర్తల చప్పట్లతో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ అయ్యిందని, విపక్షాల పొత్తుల విషయంలో ఏమైనా ప్రజల ప్రయోజనం దాగి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.
 
కోదండరాంను ముష్టి మూడు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తన తండ్రిలా ప్రత్యర్ధులు మీద పదునైన మాటల తూటాలు పేల్చడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అంతా కేటీఆర్‌ను తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments