Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కావాలంటే.. రూ.500 చెల్లించాలి.. మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:15 IST)
తనతో సెల్ఫీ ఫోటో కావాలంటే రూ.500 చెల్లించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రి కేటీఆర్‌కు యువతలో అమితమైన క్రేజ్ వుంది. అందుకే ఆయన కనిపిస్తే చాలు ఆయనతో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ప్రతి ఒక్కరూ అమిత ఉత్సాహం చూపిస్తుంటారు. అలాగే, మంత్రి కేటీఆర్ కూడా అడిగినవారికి కాదనకుండా సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు. 
 
తాజాగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, అడిగినవారిని కాదనకుండా మంత్రి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ, అభిమానుల తాడికి ఎక్కువైపోవడంతో సెల్ఫీ కావాలంటో రూ.500 ఖర్చు అవుతుందంటూ సరదాగా కామెంట్స్ చేశారు. 
 
అయితే, మంత్రి కేటీఆర్‌ను చూసిన సంతోషంలో ఉన్న అభిమానులు, యువత ఈ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ప్రస్తుత మంత్రి కేటీఆర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments