కొల్లూరులో మహిళపై అఘాయిత్యం.. అత్యాచారం ఆపై హత్య

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (13:50 IST)
నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నా.. చట్టాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో లత అనే 28 ఏళ్ల మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.

బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు బాధితురాలిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 
 
ముగ్గురు వ్యక్తులు మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం