Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్లూరులో మహిళపై అఘాయిత్యం.. అత్యాచారం ఆపై హత్య

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (13:50 IST)
నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నా.. చట్టాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో లత అనే 28 ఏళ్ల మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.

బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు బాధితురాలిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 
 
ముగ్గురు వ్యక్తులు మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం