Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యం.. ఖమ్మంలో దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:43 IST)
తె లంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా నెలకొన్న.. ఒక భూ వివాదంలో లేడీ ఎస్సై.. ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిచి, ఇష్టమొచ్చినట్లు తిట్టి ఆ తర్వాత చితకబాదింది. 
 
బాధితుడి బొటనవేలు విరిగిపోయేలా లాఠీతో తీవ్రంగా ఇష్టమొచ్చినట్లు కొట్టింది. తన తప్పు లేకున్నా స్టేషన్‌కు తీసుకువచ్చి, అమానుషంగా ప్రవర్తించారని బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
 
సివిల్ వివాదంలో కలగజేసుకోవడమే కాకుండా స్టేషన్‌కు పిలిచి నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments