Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యం.. ఖమ్మంలో దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:43 IST)
తె లంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా నెలకొన్న.. ఒక భూ వివాదంలో లేడీ ఎస్సై.. ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిచి, ఇష్టమొచ్చినట్లు తిట్టి ఆ తర్వాత చితకబాదింది. 
 
బాధితుడి బొటనవేలు విరిగిపోయేలా లాఠీతో తీవ్రంగా ఇష్టమొచ్చినట్లు కొట్టింది. తన తప్పు లేకున్నా స్టేషన్‌కు తీసుకువచ్చి, అమానుషంగా ప్రవర్తించారని బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
 
సివిల్ వివాదంలో కలగజేసుకోవడమే కాకుండా స్టేషన్‌కు పిలిచి నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments