Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ గణేశుడికి 100 కిలోల సురుచి మహా లడ్డూ

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:44 IST)
ఖైరతాబాద్ మహా గణపతికి వరుసగా ప్రతి సంవత్సరం మహాలడ్డూలను నైవేద్యంగా సమర్పించిన సంస్థగా విఖ్యాతి పొందిన సురుచి ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని కోసం 100 కిలోల మహాలడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసింది. 
 
ఈ మహాలడ్డూను తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్న  సురుచి అధినేత మల్లిబాబు రేపు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతికి సమర్పిస్తారని,  ఎల్లుండి మహాలడ్డూ  ప్రసాదంను పంపిణీ చేస్తారని సురుచి పీఆర్ఓ  వర్మ తెలిపారు.
 
మహాలడ్డూలతో  సంచలన సృష్టించిన  శ్రీ మల్లిబాబు 30 టన్నుల మహాలడ్డూతో ప్రపంచ రికార్డు స్థాపించి,  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుచేసుకున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments