Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు వైరల్ ఫీవర్.. మంత్రి కేటీఆర్ ట్వీట్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (08:40 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గత వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆయన తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని, కొన్ని రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారని తెలిపారు.
 
సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పిన ఆయన త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments