Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు.. కేసీఆర్ గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 11 మే 2022 (11:20 IST)
రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను.. సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. జూన్‌ మొదటి వారం నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.
 
ఇందులో భాగంగానే జూన్‌ మొదటి వారం నుంచి.. ఆ నెల చివరి వరకు వానా కాలం సాగుకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments