ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తోన్న విష‌యం తెలిసిందే. కెసీఆర్ కేంద్రంలో త‌న‌దైన స్టైల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో ముద్ర‌ వేసిన‌ట్టుగానే కేంద్ర రాజ‌కీయాల్లో కూడా త‌న మార్కు చూపిస్

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (19:37 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తోన్న విష‌యం తెలిసిందే. కెసీఆర్ కేంద్రంలో త‌న‌దైన స్టైల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో ముద్ర‌ వేసిన‌ట్టుగానే కేంద్ర రాజ‌కీయాల్లో కూడా త‌న మార్కు చూపిస్తారన‌డంపై కాంగ్రెస్, బిజెపీ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల బిజెపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి కెసీఆర్ పైన చాలా ఘాటుగా విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఈ నేప‌ధ్యంలో కెసీఆర్ స్పందిస్తూ.... రానున్న ఎన్నిక‌ల్లో 106 సీట్లు గెలుస్తాం. 3 సర్వేలు చేయించాను. భాష రాని వాళ్ళతో కూడా సర్వే చేయించా అన్నారు. అంతే కాకుండా.. సిట్టింగులకి సీట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించేసారు. ఖ‌చ్చితంగా వాళ్ల‌ను గెలిపించుకుంటా అన్నారు.
 
ఇక కేంద్ర రాజ‌కీయాల గురించి వవ‌స్తోన్న విమ‌ర్శ‌లపై స్పందిస్తూ.. కేంద్ర రాజకీయాల్లో ఉండి తీరుతాం. ఇక్కడే ఉంటా.. అక్కడ నడిపిస్తా అంటూ త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments