Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయగూడ అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - మృతులకు రూ.3 లక్షలు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (11:51 IST)
సికింద్రాబాద్‌లోని బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. 
 
కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా, ఇద్దరు మాత్రమే బయటపడ్డారు. మిగిలిన వారిలో 11 మంది సజీవదహనం కాగా, మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments