కార్వీ కేసులో ఈడీ దూకుడు - విస్తృతంగా తనిఖీలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:03 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన కార్వీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. కార్వీ సంస్థలపైన ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం దాదాపు 16 చోట్ల కార్వీ సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్‌లోని కార్వీ, దానికి సంబంధించిన పది అనుబంధ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కార్వీ సంస్థపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిదే. 
 
కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించిన ఈడీ... మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్మాల్‌పై ఆరా తీస్తోంది. కార్వీపై ఇప్పటికే సీసీఎస్‌లో ఐదు కేసులు నమోదు నమోదు అయ్యాయి. పార్థసారథి ఇంటితో పాటు ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments