Webdunia - Bharat's app for daily news and videos

Install App

15నెలల బాలుడు.. అయస్కాంతాన్ని మింగేశాడు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (13:41 IST)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 నెలల బాలుడు అయస్కాంతాన్ని మింగేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యానగర్ కాలనీకి చెందిన జీవన్, కవిత దంపతుల కుమారుడు 15 నెలల కేతు రోజూ మాదిరిగా శుక్రవారం ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న అయస్కాంతాన్ని నోటిలో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులోకి వెళ్లిపోయింది. 
 
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. అధునాతన పద్ధతుల ద్వారా శస్త్ర చికిత్స చేసి అయస్కాంతాన్ని తొలగించారు. బాలుడు క్షేమంగా బయటపడటంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments