Webdunia - Bharat's app for daily news and videos

Install App

15నెలల బాలుడు.. అయస్కాంతాన్ని మింగేశాడు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (13:41 IST)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 నెలల బాలుడు అయస్కాంతాన్ని మింగేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యానగర్ కాలనీకి చెందిన జీవన్, కవిత దంపతుల కుమారుడు 15 నెలల కేతు రోజూ మాదిరిగా శుక్రవారం ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న అయస్కాంతాన్ని నోటిలో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులోకి వెళ్లిపోయింది. 
 
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. అధునాతన పద్ధతుల ద్వారా శస్త్ర చికిత్స చేసి అయస్కాంతాన్ని తొలగించారు. బాలుడు క్షేమంగా బయటపడటంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments