మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం : రేవంత్‌పై కవిత ఫైర్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్సీ కె.కవిత మండిపడ్డారు. మొసలు కన్నీరు కార్చడం ఆపాలని రేవంత్‌కు ఆమె హితవు పలికారు. అంతేకాకుండా, ఈ మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం అంటూ విమర్శలు చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ తల్లిని, తెలంగాణ అమరవీరులను అవమానించినపుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రేవంత్‌ను ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ నమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని, అలాంటి సమయంలో మీ పార్టీకి మద్దతుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని కవిత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండిచారన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments