Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం : రేవంత్‌పై కవిత ఫైర్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్సీ కె.కవిత మండిపడ్డారు. మొసలు కన్నీరు కార్చడం ఆపాలని రేవంత్‌కు ఆమె హితవు పలికారు. అంతేకాకుండా, ఈ మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం అంటూ విమర్శలు చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ తల్లిని, తెలంగాణ అమరవీరులను అవమానించినపుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రేవంత్‌ను ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ నమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని, అలాంటి సమయంలో మీ పార్టీకి మద్దతుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని కవిత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండిచారన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments