Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి రేప్ అండ్ మర్డర్.. రంగంలోకి సజ్జనార్

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:37 IST)
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులు నింధితుడి కోసం గాలింపులు ముమ్మరం చేశారు. బృంధాలు గా ఏర్పడి నింధితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో రాజు తల్లి దండ్రులు అక్కా బావ ఉండగా వారిని విచారిస్తున్నారు. అలాగే పోలీసులు రాజు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజును పట్టుకునేందుకు పోలీసుశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తం గా నాకా బంధీ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన సజ్జన్నార్ కు అప్పగించాలంటూ డిమాండ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జన్నార్ కూడా ఈ కేసులో రాజును పట్టుకునేందుకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు అలెర్ట్‌గా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని బస్స్టాండ్‌లలో బస్సులో పోస్టర్స్ ఆర్టీసీ పోస్టర్లను అంటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments