Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి రేప్ అండ్ మర్డర్.. రంగంలోకి సజ్జనార్

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:37 IST)
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులు నింధితుడి కోసం గాలింపులు ముమ్మరం చేశారు. బృంధాలు గా ఏర్పడి నింధితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో రాజు తల్లి దండ్రులు అక్కా బావ ఉండగా వారిని విచారిస్తున్నారు. అలాగే పోలీసులు రాజు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజును పట్టుకునేందుకు పోలీసుశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తం గా నాకా బంధీ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన సజ్జన్నార్ కు అప్పగించాలంటూ డిమాండ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జన్నార్ కూడా ఈ కేసులో రాజును పట్టుకునేందుకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు అలెర్ట్‌గా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని బస్స్టాండ్‌లలో బస్సులో పోస్టర్స్ ఆర్టీసీ పోస్టర్లను అంటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments