Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి రేప్ అండ్ మర్డర్.. రంగంలోకి సజ్జనార్

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:37 IST)
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులు నింధితుడి కోసం గాలింపులు ముమ్మరం చేశారు. బృంధాలు గా ఏర్పడి నింధితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో రాజు తల్లి దండ్రులు అక్కా బావ ఉండగా వారిని విచారిస్తున్నారు. అలాగే పోలీసులు రాజు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజును పట్టుకునేందుకు పోలీసుశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తం గా నాకా బంధీ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన సజ్జన్నార్ కు అప్పగించాలంటూ డిమాండ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జన్నార్ కూడా ఈ కేసులో రాజును పట్టుకునేందుకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు అలెర్ట్‌గా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని బస్స్టాండ్‌లలో బస్సులో పోస్టర్స్ ఆర్టీసీ పోస్టర్లను అంటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments