Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా నీటిపారుద‌ల శాఖ జోరు: 879 కొత్త పోస్టులు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (20:23 IST)
తెలంగాణా నీటి పారుదల శాఖ మంచి జోరుమీద ఉంది. ఆ శాఖ‌లో 879 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ,  ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు కొత్త పోస్టుల‌ను ప్ర‌క‌టించారు.

కొత్తగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌)ను ఆదేశించారు. భర్తీకి ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్‌లు, ఫిట్టర్లు, పంప్‌ ఆపరేటర్లు, జనరేటర్‌ ఆపరేటర్‌ సహా మొత్తం 11 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 532, ఎలక్ట్రీషియన్లు 109, ఫిట్టర్లు 45, ఫ్లడ్‌ గేట్‌ ఆపరేటర్లు 79, పంప్‌ ఆపరేటర్లు 44, జనరేటర్‌ ఆపరేటర్లు 43, ఇతర పోస్టులు 27 భ‌ర్తీ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments