Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడిపై ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిన వధువు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీ

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రఘునాథపల్లెకు చెందిన యాకయ్య అనే యువకుడితో అరుణ అనే యువతికి పెళ్లి నిశ్చమైంది. దీంతో వీరి పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అరుణకు బాలస్వామి అనే యువకుడిని ప్రేమించింది. అదేసమయంలో యాకయ్యను పెళ్లి చేసుకోవడం అరుణకు ఇష్టంలేదు. 
 
దీంతో యాకయ్యతో తన పెళ్ళి చెడగొట్టేందుకు ప్రియుడు బాలస్వామితో దాడి చేసేలా అరుణ ప్లాన్ వేసింది. తమ ప్లాన్‌లో భాగంగా, యాకయ్యపై బాలస్వామి యాసిడ్‌ పోసి అగ్గిపుల్లగీసి నిప్పంటించాడు. దీంతో వరుడుకి 60 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. 
 
ఆ వెంటనే యాకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, వధువు అరుణ్, ఆమె ప్రియుడు బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments