Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాత్‌ను కడుపులో పెట్టి కుట్టేశారు.. ఏడాది తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (18:27 IST)
మహిళకు డెలివరీ ఆపరేషన్ చేస్తూ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు క్లాత్‌ను కడుపులో పెట్టి మరిచిపోయారు.  డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై ఇంటికి పంపారు. 
 
కానీ కడుపులో నొప్పిని తాళలేక ఆ మహిళ నానా తంటాలు పడింది. ఏడాది గడిచినా కడుపులో నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ఆమె కడుపులో ఓ క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారని స్కానింగ్‌లో తేలింది. 
 
దీంతో బాధితురాలు జగిత్యాల జిల్లాకు చెందిన నవ్యకు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి క్లాత్‌ను బయటకు తీశారు. క్లాత్ ను నవ్య కడుపులో మరిచిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని జనం విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments