Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. విష జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఈ బాలిక చనిపోయిందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కలకలం రేగింది. ఈ వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో నలుగురు చనిపోగా మరికొంత మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక విషజ్వరంతో చనిపోవడం గమనార్హం. 
 
ఆ బాలిక హన్మకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు వారం రోజులుగా జ్వరం వస్తూపోతుంది. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. విషజ్వరంతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలొకంది. మృతురాలిని ఆరేపల్లి గ్రామ పరిధిలిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం రజితల పెద్ద కుమార్తె అశ్వితగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments