Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. విష జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఈ బాలిక చనిపోయిందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కలకలం రేగింది. ఈ వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో నలుగురు చనిపోగా మరికొంత మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక విషజ్వరంతో చనిపోవడం గమనార్హం. 
 
ఆ బాలిక హన్మకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు వారం రోజులుగా జ్వరం వస్తూపోతుంది. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. విషజ్వరంతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలొకంది. మృతురాలిని ఆరేపల్లి గ్రామ పరిధిలిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం రజితల పెద్ద కుమార్తె అశ్వితగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments