Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు... ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 40 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ముఖ్యంగా, కళామందిర్ షాపులు, డైరెక్టర్ల గృహాల్లో ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ నివాసాలకు చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు.. వారి ఇళ్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంలలో ఉన్న కళామందిరి షాపుల్లో ఈ తనికీలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments