Webdunia - Bharat's app for daily news and videos

Install App

IIT హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:48 IST)
సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి విద్యార్థి మెగ్‌కపూర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మెగ్‌కపూర్‌ హైదరాబాద్‌ ఐఐటీలో 3 నెలల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. గత 3 నెలలుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో నివాసం మెగ్‌కపూర్‌ ఉంటున్నాడు. విద్యార్థి మెగ్‌కపూర్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ గ్రామం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 
 
బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న మెఘ్‌కపూర్‌ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. విద్యార్థి మేఘాకపూర్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్ పూర్. అతని తండ్రి బిజినెస్‌ మేన్‌ అని అధికారులు పేర్కొంటున్నారు. 
 
IIT హైదరాబాద్‌లో మూడు నెలల క్రితమే B.TECH పూర్తి చేసిన మేఘాకపూర్.. 3 నెలల నుంచి సంగారెడ్డి లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments