Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో నేను చనిపోతానానుకుంటా, ప్లీజ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లు: భార్యకి ఫోన్

Webdunia
మంగళవారం, 11 మే 2021 (10:57 IST)
కరోనా విధ్వంసం తీవ్రంగా వుంటోంది. పలు చోట్ల ఆక్సిజన్ అందక కరోనా రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఇంకొన్ని చోట్ల రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి వున్నవారు వున్నట్లే ఒరిగిపోతున్నారు. హైదరాబాద్ ఓయు ఉద్యమ నేత కృష్ణగౌడ్ కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయే ముందు తన భార్యతో మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి.
 
ఆయన భార్య చెప్పిన వివరాల ప్రకారం... నన్నెవరూ పట్టించుకోవడంలేదు. ఆక్సీజన్ పైపు పెట్టలేదు. నేను ప్రస్తుతానికి బ్రతికే వున్నా. ఇలాగే కొన్ని గంటలు వుంటే చనిపోవచ్చు. నన్ను త్వరగా ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లు" అంటూ సూర్యాపేటకు చెందిన మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ భార్యతో చెప్పిన చివరి మాటలు. 
 
ఆదివారం రాత్రి ఆయన తన భార్యతో ఈ మాటలు చెప్పారు. సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఘటనపై నిమ్స్ ఆసుపత్రి వర్గాలు వివరిస్తూ... తాము వెంటిలేటర్ పైన వుంచి చికిత్స చేశామనీ, అతడిని కాపాడాలని శాయశక్తులా ప్రయత్నించామన్నారు. కానీ పరిస్థితి విషమించి కన్నుమూశాడంటూ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments