Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అల్లుడిని హతమార్చిన అత్త.. ఎందుకంటే..?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (12:15 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉప్పల్‌లో తన సొంత అల్లుడిని హతమార్చింది ఓ అత్త. ఉప్పల్ రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో అల్లుడిని అత్త హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో అనిత అనే ఆమె నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అదే నవీన్‌కు తన కూతురును ఇచ్చి వివాహం చేసింది అనిత. 
 
నవీన్ వేధింపులు, అలానే తన తల్లితో తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధాల విషయం బయటపడటంతో నాలుగు నెలల క్రితం అనిత కూతురు ఆత్మహత్య చేసుకుంది. అయినా ఆ తర్వాత కూడా నవీన్‌తో సంబంధం కొనసాగించింది సదరు అనిత. గత రాత్రి నవీన్ దగ్గరే ఉన్న అనీత కత్తితో నవీన్‌ను పొడిచి చంపింది. అయితే ఎందుకు చంపింది ఏమిటి అనే విషయాలు ఏవీ తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments