Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో పడక గదిలో భర్త... పట్టుకుని చితకబాదిన భార్య...

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (11:43 IST)
పిల్లలు పుట్టలేదని పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతున్న కట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత అతనితోపాటు.. పరాయి స్త్రీ చితక్కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వనస్థలిపురంలోని శక్తినగర్‌లో నివాసముంటున్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన పద్మకు, చింతల్‌కుంటకు చెందిన శ్రీనివా‌స్‌ అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. 
 
పద్మకు సంతానం లేకపోవడంతో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, పద్మను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ తన తండ్రితో కలిసి భర్త శ్రీనివాస్‌ ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త శ్రీనివా‌స్‌ను తీవ్రంగా కొట్టింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments