Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చేసి బైకు తీశాడు.. చలాన్లు కట్టలేక ఆత్మహత్య

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (14:09 IST)
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో పెండింగ్ చలాన్లు కట్టకపోవడంతో పోలీసులు బైకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య(52) బ్రతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ కాలనీలో భార్యపిల్లలతో కలిసి నివాసం వుంటున్నాడు. 
 
అప్పు తీసుకుని బైక్ కొనుగోలు చేశాడు. అయితే బైకుపై అనేక చలాన్లు పడ్డాయి. అయినా మల్లయ్య వాటిని చెల్లించకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు. ఇటీవల ఎల్లయ్య బైక్‌పై వెళుతుండగా పోలీసులు ఆపారు. మీర్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సి.ఎం. సహాయనిధికి కోటి ఇచ్చిన చిరంజీవి, సాయి దుర్గతేజ్ పది, అలీ మూడు లక్షలు అందజేత

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

కలి పాత్ర నేపథ్యంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిసున్న కలి మూవీ

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments