ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక రా... అమ్మ అంత పనిచేసిందా?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:07 IST)
ఓ తల్లి పేగు బంధాన్ని తెంపుకుంది. కుమారుడిని రైలు ఎక్కించి పంపిన తల్లిదండ్రులకు బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని రామంతాపూర్ కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ వున్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరిక పాప జన్మించింది.  
 
ఎనిమిదేళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురుతిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫ్యాసింజర్ ఎక్కించారు. 
 
ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. ఆపై రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు.. స్టేషన్ ఘన్ పూర్ ఠాణా అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments