Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక రా... అమ్మ అంత పనిచేసిందా?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:07 IST)
ఓ తల్లి పేగు బంధాన్ని తెంపుకుంది. కుమారుడిని రైలు ఎక్కించి పంపిన తల్లిదండ్రులకు బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని రామంతాపూర్ కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ వున్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరిక పాప జన్మించింది.  
 
ఎనిమిదేళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురుతిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫ్యాసింజర్ ఎక్కించారు. 
 
ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. ఆపై రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు.. స్టేషన్ ఘన్ పూర్ ఠాణా అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments