Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం: గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:32 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. 
 
ఎక్కడో చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు బస్తాల్లో వేశారు. వాటిని లంగర్ హౌస్ ప్రాంతంలో పుట్‌పాత్‌పై వుంచారు. గోనె సంచి నుంచి రక్తం వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచి విప్పి చూసి షాక్ అయ్యారు. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ వుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొందన్నారు. 
 
మిలటరీ ప్రాంతానికి సమీపంలోని బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్‌కు వస్తున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీమందిరం సమీపంలో హత్య చేసి ఇక్కడ పడేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments