Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం: గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:32 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. 
 
ఎక్కడో చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు బస్తాల్లో వేశారు. వాటిని లంగర్ హౌస్ ప్రాంతంలో పుట్‌పాత్‌పై వుంచారు. గోనె సంచి నుంచి రక్తం వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచి విప్పి చూసి షాక్ అయ్యారు. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ వుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొందన్నారు. 
 
మిలటరీ ప్రాంతానికి సమీపంలోని బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్‌కు వస్తున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీమందిరం సమీపంలో హత్య చేసి ఇక్కడ పడేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments