Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. మరోవైపు ఎండలే ఎండలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటిపూట ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ ఉప కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకుతోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా 60 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరోవైపు, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన తీరం దాటుతుందని తెలిపింది.

మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మనార్‌ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన మోకా.. గత రాత్రి తీవ్ర తుఫానుగా మారింది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments