Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (08:20 IST)
హైదరాబాద్ నగర వాసుల ప్రయాణ అవసరాలు తీర్చే ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను సోమవారం రద్దు చేశారు. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతులు వంటి సమస్యల కారణంగా పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. సోమవారం ఒక్క రోజే ఏకంగా 36 సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. వీటితో విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలను సైతం రద్దు చేసినట్టు తెలిపింది. 
 
కాగా, సోమవారం రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - లిగంగంపల్లిల మధ్య నడిచే 18 రైళ్లు, ఫలక్‌నుమా - లింగంపల్లిల మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 2 సర్వీసులు, విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments