Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సందర్భంగా పల్లెవైపు ప్రయాణమౌతున్న భాగ్యనగర వాసులు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (12:55 IST)
దసరా సందర్భంగా భాగ్యనగర వాసులు తమ సొంత ఊళ్లకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ జిల్లాకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాదులోని ప్రధాన బస్టాప్‌లన్నీ రద్దీగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పండుగకు వెళ్లే వారి సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
 
సికింద్రాబాద్ జూబ్లీ బస్టేషన్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్ అంతా సందడిగా కనిపిస్తోంది. మరోవైపు పండుగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్టీసీ కోవిడ్ నిబంధనలు ప్రకారం ప్రజలు ప్రయాణించేలా చర్యలు చేపట్టింది.
 
ప్రయాణికుల రద్దీ, అవసరాలను బట్టి మరిన్ని సర్వీసులు నడిపేందుకు బస్సులు సిద్దం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికులపై కోవిడ్ నిఘా పెంచడంతోపాటు అన్నీ బస్సులకు శానిటైజేషన్ చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం