Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దౌర్భాగ్యానికి కేసీర్ కారణం: విజయశాంతి ఫైర్

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:32 IST)
అతి భారీ వర్షాలతో హైదరాబాదు నగరం అతలాకుతలం అయిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. జంట నగగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఎప్పడూ లేనంత కష్టాల్లోకి కూరుకోపోయారు. వీధుల్లో వరద నీరు కాలువల్లా పారిందని, రోడ్లపై వరదల్లా ప్రవహించిందని తెలిపారు.
 
ఈ దౌర్భాగ్యానికి పాలకులే కారణమని తెలిపారు. ప్రకృతిని నియంత్రిచడం ఎవరివల్లా కాదని, అయితే చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి  రక్షించడానికి గడిచిన ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. వారి పరిపాలనలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని విమర్శించారు.
 
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెరువులు, దురాక్రమణలు, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరిగాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది. మీరైనా ఈ పరిస్థితులను సరిచేసారా... మీ తీరు ఎలా ఉన్నదో ఈ విశ్వనగరాన్ని చూస్తే చాలు అని కేసీఆర్ పైన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments