క్రెడిట్ కార్డ్ పాయింట్ల్ రీడీమ్ చేస్కోండనగానే 12 సార్లు ఓటీపి చెప్పాడు, అంతే.. రూ. 1.75 లక్షలు గాయబ్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:46 IST)
కేటుగాళ్లు ఎలా బుట్టలో వేయాలో బాగా ట్రైనింగ్ పొంది వుంటారు. ఈ కేటుగాళ్లు హైదరాబాద్ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ ఖాతాదారుడిని నమ్మించి 12 సార్లు ఓటీపి చెప్పించుకుని అతడి ఖాతా నుంచి రూ. 1.75 లక్షలు కొట్టేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పాయింట్లు ఎక్స్ పైరీ అయిపోతున్నాయంటూ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ వ్యక్తికి కేటుగాళ్లు ఫోన్ చేసారు. అది నిజమే అని నమ్మి  ఆ వ్యక్తి వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టారు. మీ పాయింట్లు రీడీమ్ అవుతున్నాయి, ఒకసారి ఓటీపి చెప్పండి అంటూ మొత్తం 12 సార్లు చెప్పించుకున్నారు.
 
ఆ ఓటీపి ద్వారా అతడి ఖాతా నుంచి ఏకంగా రూ. 1. 75 లక్షలు కొట్టేశారు. డబ్బు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments