Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో పెరిగిన అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య.. కోటీశ్వరులు..?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:15 IST)
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది. అంతేగాకుండా హైదరాబాదులో అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య 2016లో 314 నుంచి 2021లో 467కు పెరిగింది. 
 
నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం, ముంబైలో 1596 అల్ట్రా-హై నికర విలువ కలిగిన వ్యక్తులు (యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ) ఉన్నారు. 
 
హైదరాబాద్ విషయానికి వస్తే, యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్య 2016 లో 314 నుండి 2021లో 467 కు పెరిగింది. హైదరాబాదులో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే, అంటే పూణే, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై,అహ్మదాబాద్ కంటే ఎక్కువ మంది యుహెచ్ ఎన్ డబ్ల్యుఐలు ఉన్నారు.
 
2026లో యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్యను కూడా నివేదిక అంచనా వేసింది. దీనిప్రకారం హైదరాబాద్ రెండవ అత్యధిక సంపన్న జనాభాకు నిలయంగా కొనసాగుతుంది. కోటీశ్వరుల విషయంలో ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లు సర్వే గుర్తించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments