Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానా సతీశ్ కేసులో కీలక మలుపు: షబ్బీర్ అలీకి నోటీసులు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (17:01 IST)
సానా సతీశ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ అదుపులో ఉన్న అధికారులు ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. సానా సతీశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేయగా.. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
 
ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఖురేషి, సానా సతీశ్, రమేశ్, చాముండిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ గుప్తాకు బెయిల్ కోసం మెయిన్ ఖురేషీ, సతీశ్, షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం నడిపినట్లు ఈడీకి సమాచారం అందింది.

సుఖేశ్‌ గుప్తాకు బెయిల్ కోసం సీబీఐ అధికారులతో సత్సంబంధాలున్న మొయిన్ ఖురేషీకి సానా సతీశ్ ద్వారా రూ.1.50 కోట్లు ముడుపులు మారినట్టు సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖులు సీబీఐ కార్యాలయానికి కూడా వెళ్లినట్లుగా సమాచారం. ఈ కేసులో మరో ఇద్దరు ప్రముఖులకు కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments