ఇన్‌స్టాగ్రామ్‌‌లో గంజాయి విక్రయం: వ్యక్తి అరెస్ట్

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (11:14 IST)
హైదరాబాదులో గంజాయి అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా సోషల్ మీడియాను గంజాయి విక్రయానికి వేదికగా మార్చేశారు. యువత ఎక్కువగా గడిపే ఇన్ స్టాగ్రామ్ ద్వారా  గంజాయిని విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాదుకు చెందిన ఒమర్ ఖాన్ ఇంటర్ చదివే సమయంలో మధ్యలోనే ఆపేశాడు. అప్పటి నుంచి గంజాయిని అక్రం రవాణా చేస్తుండేవాడు. ఆదిలాబాద్ అడవుల్లో జశ్వంత్ అనే వ్యక్తి వద్ద గంజాయిని టోకుగా కొని హైదరాబాదులో విక్రయించే వాడు. 
 
సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాపారం సాగించాడు. అయితే ఈ నెల 14న, 1,160 గ్రాముల గంజాయిని అమ్మేందుకు నాంపల్లికి వచ్చాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఒమర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రెండు లక్షల రూపాయలు వుండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments