Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లతో సీఎం సమావేశం

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (11:33 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల అజెండాతో పాటు అభివృద్ధి పనులు, పథకాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 
 
దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. పీవోబీ, తప్పులు సరిదిద్దడం తదితర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. వీటిపైనే కలెక్టర్లు గత 15 రోజుల నుంచి వీఆర్ఏలు, ఆర్ఐలు, తాహశీల్దారులు, ఆర్డీవోలు ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. 
 
ధరణి పోర్టల్ పీవోబీ, పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వారీగా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇపుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments