Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ కార్పొరేటర్లు...

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:14 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆదివారం ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం గ్రేటర్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు పాతబస్తిలోని ఛార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. 
 
48 మంది కార్పొరేటర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments