Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ కార్పొరేటర్లు...

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:14 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆదివారం ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం గ్రేటర్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు పాతబస్తిలోని ఛార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. 
 
48 మంది కార్పొరేటర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments