Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావుకు మద్దతుగా ర్యాలీ... కలిసేందుకు జైలు వద్ద క్యూ...

ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మా

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:58 IST)
ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించడంతో జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను కలిసారు. 
 
మేజర్‌ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావి సమాజానికి చెడు సంకేతాలు వెళతాయని నిర్వాహకులు పోలీస్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments