Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావుకు మద్దతుగా ర్యాలీ... కలిసేందుకు జైలు వద్ద క్యూ...

ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మా

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:58 IST)
ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించడంతో జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను కలిసారు. 
 
మేజర్‌ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావి సమాజానికి చెడు సంకేతాలు వెళతాయని నిర్వాహకులు పోలీస్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments