Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తనిఖీలు.. రిసిప్టు లేకుండా రూ.20 కోట్లు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:48 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నగర వ్యాప్తంగా కట్టదిట్టమైన ఏర్పాటు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో తనిఖీలు మొదలైనాయి.
 
ఈ తనిఖీల్లో కేవలం రెండు రోజుల్లో సుమారు 20 కోట్లు రూపాయలు ఎలాంటి రిసిప్టు లేకుండా ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రూ.37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటితో పట్టుబడిన వారిపై సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద 1196 మందిని అధికారులు అరెస్టు చేశారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఐటీ రైడ్స్ రూ.40 కోట్ల నగదు లభించడం కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments