Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:44 IST)
మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాచలంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. 
 
డెవలరీ కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచారయత్నం చేశాడు. మత్తుమందు ఇచ్చి గర్భిణీపై ఎమ్‌ఎన్‌ఓ లాల్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి.. అతడిని అడ్డుకుని లాల్ ఖాన్‌పై సూపరిడెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి సూపర్డెంట్ ఎంఎన్‌వోకు లాల్ ఖాన్‌కు మెమో జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments