Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:44 IST)
మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాచలంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. 
 
డెవలరీ కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచారయత్నం చేశాడు. మత్తుమందు ఇచ్చి గర్భిణీపై ఎమ్‌ఎన్‌ఓ లాల్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి.. అతడిని అడ్డుకుని లాల్ ఖాన్‌పై సూపరిడెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి సూపర్డెంట్ ఎంఎన్‌వోకు లాల్ ఖాన్‌కు మెమో జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments