Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలో పరువు హత్య.. మరో ప్రణయ్ కథ.. కూతురు ప్రేమించి..?

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (09:58 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌కు ఇటీవల ప్రేమ వివాహం జరిగింది. అనంతరం .. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్‌ చేశారు. హేమంత్‌ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. యువకుడిని కిరాతకంగా తండ్రి హత్య చేయించాడని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments