Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలో పరువు హత్య.. మరో ప్రణయ్ కథ.. కూతురు ప్రేమించి..?

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (09:58 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌కు ఇటీవల ప్రేమ వివాహం జరిగింది. అనంతరం .. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్‌ చేశారు. హేమంత్‌ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. యువకుడిని కిరాతకంగా తండ్రి హత్య చేయించాడని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments