Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరగుతుంటే.. టి. సర్కారు నిద్రపోతుందా? హైకోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (11:38 IST)
తెలంగాణలో కరోనా టెస్టులు, ఇంకా కరోనా వైద్యానికి సంబంధించిన వివరాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వివరాలు అధికారులు సరిగా చూపించడంలేదని అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది.
 
కరోనా వివరాలు తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని.. వివరాలు స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు పేర్కొంది. బెడ్లు, వెంటిలేటర్లు వివరాలు ఎందుకు తెలియజేయటం లేదని ప్రశ్నించింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించని ఆదేశాలు పాటించని వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 
 
న్యాయస్థానం తీర్పులను తెలంగాణ సర్కారు ఒక్కసారి కూడా అమలు చేయడం లేదని మండిపడింది. ఏపీ, ఢిల్లీలతో పోల్చుకుంటే.. కరోనా పరీక్షలు నిర్వహించటంలో తెలంగాణ బాగా వెనకబడిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments