గురుకుల పాఠశాలలో బాలిక ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (13:34 IST)
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఏడో తరగతి చదువుతోంది. 
 
సోమవారం సాయంత్రం తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్లగా బాలిక కనిపించలేదు. దీంతో మరో బాలిక ఆ విద్యార్థిని కోసం తరగతి గదికి వెళ్లి చూడగా, చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. 
 
విచారణలో చదువులో వెనకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతోనే మనస్తాపంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments