Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:11 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగరులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ద్రాక్ష పళ్ళ పండుగను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించలేక పోయారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు ద్రాక్షను కొనుగోలు చేసే ముందు వాటిని రుచి చూడటమే కాకుండా, వారే స్వయంగా తమకు నచ్చిన ద్రాక్షను ఎంపిక చేసుకోవచ్చు. 
 
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం వారు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో 37 రకాల ద్రాక్ష పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments