Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:11 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగరులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ద్రాక్ష పళ్ళ పండుగను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించలేక పోయారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు ద్రాక్షను కొనుగోలు చేసే ముందు వాటిని రుచి చూడటమే కాకుండా, వారే స్వయంగా తమకు నచ్చిన ద్రాక్షను ఎంపిక చేసుకోవచ్చు. 
 
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం వారు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో 37 రకాల ద్రాక్ష పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments