Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ వద్ద ఆర్టీసీ విలీన బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:16 IST)
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ప్రస్తుతం గవర్నర్ టైబుల్‌పై ఉంది. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేస్తారా? లేదా? అన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియను అడ్డుపడాలనే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టంచేశారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలన్నదే తమ అభిమతమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్‌భవన్‌కు రాలేదన్నారు. 
 
ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు. అయితే, తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలాన్నారు. ఉద్యోగులు ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తి స్థాయిలో పరిష్కరించేదిగా ఉందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments