Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:57 IST)
తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసే ఫైల్‌పై సీఎం కెసిఆర్ సంతకం చేయనున్నారు. దీంతో 120 మందికి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు… సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు.
 
అటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.  8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.
 
నలుగురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నే జీవో విడుదల కానుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments