Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత గుడ్ బై...వైయస్ షర్మిలతో భేటి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:02 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె.ఎస్‌. దయానంద్‌(డేవిడ్‌) ఓ ప్రకటనలో తెలిపారు.
 
తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపించానన్నారు.
 
అనంతరం ఆయన అనుచరులతో కలిసి లోటస్‌ పాండ్‌లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించానని తెలిపారు.
 
షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్‌ కోరని శ్రీలత భర్త కోరని మహాత్మా, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పంబాల రాజేశ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయ్‌ కిరణ్‌, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments