Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత గుడ్ బై...వైయస్ షర్మిలతో భేటి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:02 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె.ఎస్‌. దయానంద్‌(డేవిడ్‌) ఓ ప్రకటనలో తెలిపారు.
 
తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపించానన్నారు.
 
అనంతరం ఆయన అనుచరులతో కలిసి లోటస్‌ పాండ్‌లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించానని తెలిపారు.
 
షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్‌ కోరని శ్రీలత భర్త కోరని మహాత్మా, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పంబాల రాజేశ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయ్‌ కిరణ్‌, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments