Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నెల‌ల త‌ర్వాత‌ గోల్కొండ కోటలో గోలగోల

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:52 IST)
హైదరాబాద్ లోని గోల్కొండ కోట మళ్లీ తెరుచుకుంది. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా మూతపడిన కోటను సందర్శించడానికి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆన్ లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే కోట లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధర్మల్ స్ర్ర్కీనింగ్ చేస్తున్నారు. మాస్కులు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు.
 
మరోవైపు గోల్కొండ కోటకు పర్యాటకులు వస్తుండటంతో సందడి మొదలైంది. అంతేకాదు ఇంతకాలం బిజినెస్ లేక ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments